దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 145.16 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,04,781.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.30% వద్ద ఉన్నాయి.
రికవరీ రేటు 98.32% కు చేరింది.
గత 24 గంటల్లో 8,949 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,75,312 కు పెరిగింది.
గత 24 గంటల్లో 22,775 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.05%గా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు 1.10%గా ఉంది.
ఇప్పటివరకు 67.89 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్ కేసులు
క్ర.సం. | రాష్ట్రం/యూటీ | ఒమిక్రాన్ కేసుల సంఖ్య | డిశ్చార్జ్/కోలుకున్నవారు |
1 | మహారాష్ట్ర | 454 | 167 |
2 | దిల్లీ | 351 | 57 |
3 | తమిళనాడు | 118 | 40 |
4 | గుజరాత్ | 115 | 69 |
5 | కేరళ | 109 | 1 |
6 | రాజస్థాన్ | 69 | 61 |
7 | తెలంగాణ | 62 | 18 |
8 | హరియాణా | 37 | 25 |
9 | కర్ణాటక | 34 | 18 |
10 | ఆంధ్రప్రదేశ్ | 17 | 3 |
11 | పశ్చిమబంగాల్ | 17 | 3 |
12 | ఒడిశా | 14 | 1 |
13 | మధ్యప్రదేశ్ | 9 | 9 |
14 | ఉత్తరప్రదేశ్ | 8 | 4 |
15 | ఉత్తరాఖండ్ | 4 | 4 |
16 | చండీఘర్ | 3 | 2 |
17 | జమ్ము&కశ్మీర్ | 3 | 3 |
18 | అండమాన్&నికోబార్ దీవులు | 2 | 0 |
19 | గోవా | 1 | 0 |
20 | హిమాచల్ప్రదేశ్ | 1 | 1 |
21 | లద్దాఖ్ | 1 | 1 |
22 | మణిపూర్ | 1 | 0 |
23 | పంజాబ్ | 1 | 1 |
మొత్తం | 1431 | 488 |
Courtesy :Press Information Bureau , GOI